Tuesday, 28 July 2026 06:17:28 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సీతారామ లింకు కెనాల్ పనులు అడ్డుకున్న వినోబా నగర్ గ్రామ రైతులు

Date : 02 November 2024 07:02 PM Views : 985

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 2(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధి లో గత ఐదు నెలల నుంచి సీతారామ ప్రాజెక్ట్ పనులు చేస్తున్న మాకు ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదని అది కూడా మొన్న గ్రామసభలో ఒక ఎకరాకు 13.5 లక్షల రూపాయలు ఇస్తామని డిప్యూటీ కలెక్టర్ చెప్పారని అది ఆ ప్యాకేజీ మాకు వద్దని మంత్రిగారు ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఎకరాకు 20 లక్షల రూపాయలు ప్యాకేజీ మాకు కావాలని అది కూడా మొన్న గ్రామసభలో డిప్యూటీ కలెక్టర్ పట్టాదారు పాస్ బుక్ ఉన్న వాళ్ళకి ఒక రేటు పట్టా లేనోళ్లకైతే ఇంకో రేటు ఎస్టీకి ఒక రేటు ఓ బీసీలకు ఒక రేటు అను చెప్పడం జరిగిందని అది మాకు నచ్చలేదని అందరికి సమానంగా ప్యాకేజీ ఇవ్వాలని ఈరోజు వినోబా నగర్ గ్రామంలో రైతులు ఆందోళన చేస్తూ పనులు అడ్డుకున్నారు . గుగులోతు శ్రీనివాసరావ గుగులోతు రమేష్ చప్పుడు ప్రసాద్ ఎల్లంకి వెంకటేశ్వర్లు ముదిగొండ రమేష్ సిరికొండ నరసింహారావు సిరికొండ నాగయ్య బండారి మల్లయ్య సిరికొండ పుష్పరాజ్యం కుంచాల కోటేశ్వరరావు కుంచాల వాణి కుంచాల శివ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :