Tuesday, 28 July 2026 09:55:06 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వేధింపులు భరించలేక, మధ్యానికి బానిసైన కొడుకును చంపిన తల్లీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ లో ఘటన

Date : 20 March 2025 09:22 PM Views : 2564

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వేధింపులు భరించలేక కొడుకు కు ఉరి వేసి చంపిన తల్లీ కొత్తగూడెం, మార్చి 20, : కొడుకు మధ్యానికి బానిస అయి, నిత్యం వేదిస్తూ ఉండటం తో తల్లీ కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి, ఉరి వేసి చంపేసిన సంఘటన లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ లో చోటు చేసుకుంది. ఎస్సై రమణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎదురుగడ్డకు చెందిన రాజకుమార్ (40) మద్యానికి బానిస అయి నిత్యం భార్య, పిల్లలు, తల్లిని వేదిస్తున్నారు. భర్త వేధింపులు భరించలేక అతని భార్య సుకన్య కూతురికి ఉరి వేసి, తను ఉరి వేసుకుంది. ఇది చూసిన తల్లీ దూడమ్మ కోడలిని కాపాడింది సుకన్య కూతురు చనిపోయింది.అయిన ఇలా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.గురువారం కూడా బాగా తాగి ఇంట్లో గొడవ పడి వేదిస్తున్న కొడుకును చంపాలని నిర్ణయించుకుంది.మద్యం మత్తులో నిద్ర పోతున్న కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి ఉరి వేసి చంపింది. ఈ విషయం కోడలు సుకన్యకు చెప్పింది. సుకన్య ఈ విషయాన్ని లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :