Tuesday, 28 July 2026 03:02:00 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని అధికారులపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ లో జర్నలిస్ట్ రెశ్వంత్ ఫిర్యాదు

Date : 25 September 2025 07:18 PM Views : 416

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫిర్యాదు ను స్వీకరించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రతివాదులకు నోటిసులు జారీ. ఈ నెల 29 వ తేదీన హజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి యం.రాజేందర్..కొత్తగూడెం :- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని పోస్టు ఆఫిస్ సెంటర్ నుండి కోర్టు, శేషగిరి నగర్ మిదుగా హేమచంద్రపూరం వేళ్లు రోడ్డు గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా మరమ్మతులకు గురైంది. వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులకు దుమ్ము, ధూళి వల్ల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సింగరేణి టిప్పర్లు భారీ లోడ్ తో రాకపోకలు సాగించడం వల్ల రోడ్డులో భారీ గుంతలు ఏర్పడడంతో సామాన్య ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నయని, స్థానిక ప్రజలు సమస్య పరిష్కారం కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పాలకులు, సంబంధిత అధికారులు స్పందించడం లేదు అని, పాలకులు అధికారులు పూర్తిగా బాధ్యతరహిత్యంగా వ్యవహారిస్తున్నారని రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టే విధంగా బాధ్యులైన అధికారులకు ఆదేశాలు జారీ చేయలని సీనియర్ జర్నలిస్ట్ రెశ్వంత్ పండుగ ఫిర్యాదు చేశారు. ప్రతివాదులగా జిల్లా కలెక్టర్, కొత్తగూడెం శాసనసభ్యులు, సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, డివిజనల్ ఇంజనీర్ (రోడ్డు భవనాల శాఖ)లను చేర్చారు. ఈ మేరకు పి.యల్.సి. యస్. ఆర్. నెంబర్ 972/2025 గా కేసు నమోదు చేశారు. పై ప్రతివాదులను తేదీ 29/9/2025 ఉదయం 10:30 గంటలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందుకు హజరు కావాలని నోటిసులు జారీ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :