Tuesday, 28 July 2026 02:30:58 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జూలూరుపాడు లోశాశ్విత పత్తి మార్కెట్ ను ఏర్పాటు చేయాలి

Date : 18 October 2024 05:55 PM Views : 469

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యార్థంగా గిట్టుబాటు ధరను కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. బానోత్ ఇస్రా నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి యాస నరేష్ మాట్లాడుతూ మండలంలోని అనేక మంది రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారని అన్నారు. పండిన పంటను అమ్ముకోవడానికి శాశ్వత మార్కెట్ లేక దళారీలు తమ ఇష్ట రాజ్యంగా కొంటున్నారని అన్నారు. మార్కెట్ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేశారని గుర్తు చేశారు. దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్న నేటికీ శాశ్వత మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. శాశ్విత మార్కెట్ లేక రైతులు తమ పంటను అడిగిన రేటుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. జూలూరుపాడు చుట్టుపక్కల మండలాలు కూడా మండలంలోని ఉన్న మార్కెట్ వద్దకు వస్తున్నారని ఈ మార్కెట్ను శాశ్వత మార్కెట్ గా నిర్ణయించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. మార్కెట్ ఏర్పాటు కోసం దశల వారి ఉద్యమాలు నిర్వహిస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . ఏడాది రావలసిన రైతుబంధు కూడా ఇంతవరకు ఏ ఒక్క రైతు ఖాతాలో పడలేదని, సాగుకు కావలసిన డబ్బులు రైతుల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదని అని అన్నారు. తక్షణమే రైతు రుణమాఫీ రైతు బంధు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గడిదేసి కనక రత్నం, గార్లపాటి వెంకటి, వల్లమళ్ల చందర్ రావు, పద్దం సుగుణ, జల్లి రాధాకృష్ణ,తాటి పద్మ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :