Tuesday, 28 July 2026 08:45:41 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సురక్ష ఒకేషనల్ కాలేజ్ ఘనంగా ఫ్రెషర్స్ డే.... పాల్గొన్న మెడికల్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ విజయకుమారి, షీ టీం.ఎస్ఐ రమాదేవి..

Date : 12 September 2025 09:25 PM Views : 567

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సురక్ష ఒకేషనల్ కళాశాల లో ఈరోజు ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి దీనికి ముఖ్య అతిథి గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి విజయకుమారి వీచేశారు. పిల్లలతో ముచ్చటిస్తూ వైద్య శాఖలో నర్సింగ్ విద్యార్థులకి అపారమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. అలాగె గౌరవ అతిథిగా వీచేసిన షి టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ రామా దేవి విదార్థులలో ముచ్చటిస్తూ ఈ వయసులో ఉన్న పిల్లలు అందరూ చెడు అలవాట్లకి దూరం గా ఉండాలని సోషల్ మీడియా మరియు సైబర్ క్రైమ్స్ బారిన పడకూడదు అని బాగా చదువు కొని తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. ముఖ్య అతిధి గా వీచేసిన కళాశాల చైర్మన్ యెల్దండి రాము మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థులకి నాణ్యమయిన ఉచిత విద్య ను అందించాలని సంకల్పంతో కళాశాలను స్థాపించానని చెప్పారు. మరియు 2024-25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు మెమంటోస్ ప్రదానం చేసి అభినందించారు.అదే విధంగా కళాశాల ప్రిన్సిపల్ జి. రవికుమార్ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించి ఈ వేడుక విజయవంతం అవడానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరియు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు యెల్దండి వాసుదేవ రావు , యెల్దండి అఖిలేష్, అధ్యాపకులు, విద్యార్థులు, శ్రేయోభిలాషూలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :