Tuesday, 28 July 2026 03:59:00 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని భయపడుతున్న కాంగ్రెస్, బిఎల్ఎ టూ ల సమావేశంలో తాండ్ర వినోద రావు.

Date : 08 July 2026 05:55 PM Views : 139

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండల BLA2లు సమావేశం బేతాళ పాడులో జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం పార్లమెంట్ కి పోటీ చేసిన తాండ్ర వినోద రావు విచ్చేసినారు. సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఓటరు సమగ్ర సవరణ సర్వేలో BLA 2 లు యాక్టివ్గా పనిచేయాలి. ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి ఫామ్స్ ఫిలప్ చేసి బి ఎల్ ఓ అధికారి కు అందచేయాలి. కొన్ని ప్రాంతాల్లో జనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నవి, అలాంటి ఓట్లని గుర్తించాలి, ప్రతి ఓటర్ కి దేశంలో ఎక్కడైనా ఒకే చోట ఓటు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ సర్ మీద ఓటర్లు బైందోలన కలిగిస్తున్నది. దొంగ ఓట్లను ఏరువేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోతుందని భయపడుతున్నది. పశ్చిమ బెంగాల్లో కూడా రోహన్యాలని దొంగ ఓట్లు వేరువేసినారు. నిజమైన ఓటరు ఉండటం వల్ల ప్రజాస్వామ్యం అక్కడ నిలబడినది. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని తాండ్ర వినోద రావు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఖమ్మం జిల్లా సర్ కన్వీనర్ భూక్య శ్యామ్ రాథోడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు భూక్య రమేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, ధారావత్ బాలకిషన్, గుగ్లోత్ రాంబాబు, కృష్ణం శెట్టి గోపాలరావు, భుక్య రవి, నవీన్, వాసు, కర్నాటి వీరభద్రం, నరసింహారావు, బిఎల్ఎ టూ లు, మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :