Tuesday, 28 July 2026 12:38:40 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

దుశర్లపై దాడిన ఖండించిన ప్రకృతి ప్రేమికులు.

Date : 24 April 2026 08:55 PM Views : 120

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పర్యావరణవేత్త, జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు, కృత్రిమ అడవి సృష్టికర్త, ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ పై దుండగులు దాడి చేయడాన్ని కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం సభ్యులు, ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లాలో తన సొంత 70 ఎకరాల వ్యవసాయ భూమిని గత 40 ఏళ్లుగా కృత్రిమ అడవిగా తీర్చిదిద్ది, ప్రకృతికి ఎనలేని సేవ చేస్తున్న సత్యనారాయణ పై, గురువారం కొందరు దుండగులు అడవిలోకి చొరబడి చెట్లు నరకడం, మేకలను మేపడం చేస్తుండడంతో ఆయన మందలించాడనే కారణంతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిని ప్రకృతి ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సాయంత్రం మొక్కల వెంకటయ్య ఇంటి వద్ద సమావేశమై, నిరసనను తెలియజేశారు. వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను నిమ్స్ లో చేర్పించి ప్రభుత్వం తరఫున వైద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రకృతి ప్రేమికుల పైన ఇలాంటివి జరగకుండా, అటవీ ప్రకృతి పర్యావరణ చట్టాల ప్రకారం చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడిని ఖండించిన వారిలో ప్రకృతి ఆశ్రమం గౌరవాధ్యక్షులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య, పర్యావరణ వేత్త మొ క్కల వెంకటయ్య, ప్రకృతి ఆశ్రమం కో_ఆర్డినేటర్ జి సుగుణారావు, మన్ కి బాత్ మొక్కల రాజశేఖర్, రామవరం పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముస్తఫా, చిన్నారి ప్రకృతి ప్రేమికురాలు నైనిక రజ్వా, శంకర్, సాగర్, లక్ష్మి, దశరథ్ రజ్వ, శోభారాణి, ఝాన్సీ, రమేష్, భద్ర, అలెక్స్ లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :