తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలంలోని రాంపురం గ్రామంలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ బాధవత్ అనిత,ఉపసర్పంచ్ పులిచర్ల వెంకటేశ్వర్లు వార్డు,సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశాన్ని ప్రారంభించిన అనంతరం ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకురాలు పిలుపునిచ్చారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.
Admin
తెలుగు వెలుగు టీవీ