Tuesday, 28 July 2026 05:01:13 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: కాపు సీతాలక్ష్మి

Date : 16 July 2026 12:54 PM Views : 148

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేసీఆర్ కలల స్వప్నం సీతారామ ప్రాజెక్ట్ 31 నెలల పాలనలో భద్రాద్రి జిల్లాకు ఒరగబెట్టింది ఏంటి..? పక్కనే ఉన్న గోదావరి జలాలతోటి భద్రాద్రి జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మించారని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని ఆమె ఖండించారు. సీతారామ జలాలను భద్రాద్రి జిల్లా రైతాంగానికి పూర్తిగా ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించడం సరికాదన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా సాగు జలాలను తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని కోరితే ఆ రైతులను కోసి రక్తాన్ని పంటపై చల్లమని సీఎం రేవంత్ చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికే రెండు రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టారని, రైతు భీమా పథకం అమలు చేయడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తామని చెప్పారు. 31 నెలల పాలనలో భద్రాద్రి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు కొబ్బరికాయలు కొట్టడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అరెస్ట్ అయిన వారిలో లచ్చిరాం, సూరిబాబు, సుందర్ పాసి, పూర్ణ, పాషా, లక్ష్మి, సోహెబ్, పేరం సందేశ్, కుమార్, మద్దెల సుదీర్, లక్కీనేని షణ్ముఖ సాయి ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :