Tuesday, 28 July 2026 02:26:19 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జూలూరుపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల నల్ల బ్యాడ్జీల తో నిరసన.

Date : 17 August 2024 04:47 PM Views : 530

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం (తెలుగు వెలుగు) ఆగస్టు 17 శనివారం జూలూరుపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో ఆర్ జి కే ఆర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ మౌనిత దేవనాద్ పీజీ విద్యార్థిని హత్యను నిరసిస్తూ పి ఎస్ సి జూలూరుపాడు సిబ్బంది తో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంనిర్వహించారు. వైద్యులు మరియు వైద్యసిబ్బందిపై దాడులు అరికట్టాలని మహిళా వైద్యులకు మహిళా సిబ్బందికి రక్షణ కల్పించాలని మహిళల్ని గౌరవించాలని తెలియజేశారు. డాక్టర్ మౌనితా దేవనాధుని మీద హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ మౌనిత దేవనాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పి ఎస్ సి సిబ్బంది మౌనం వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు సిహెచ్ రామకృష్ణ . హెచ్ఎస్ రత్నకుమార్ . యూడీసీ వెంకటేశ్వర్లు. స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంలు మరియు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :