Tuesday, 28 July 2026 08:01:22 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వనమహోత్సవం – 2026-27 కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

Date : 23 June 2026 01:39 PM Views : 64

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పాపకొల్లు గ్రామంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఏపీఓ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల్లో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, వర్షపాతం పెంపు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడంలో మొక్కల పెంపకం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటి సంరక్షణ, రక్షణకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాలని సర్పంచులు, గ్రామ సిబ్బంది మరియు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, కాలుష్యరహిత గ్రామాల నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. అందువల్ల మండలంలోని ప్రజలందరూ వనమహోత్సవ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, మొక్కల నాటకం మరియు వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :