Tuesday, 28 July 2026 01:29:25 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ పనుల ఖాళీలలో సిఎండి ఎన్.బలరాం ఆదేశాలు అమలు చేయాలి : కర్నె బాబూరావు

Date : 13 September 2025 04:48 PM Views : 486

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ పనుల ఖాళీలలో సిఎండి ఎన్.బలరాం ఆదేశాలు అమలు చేయాలనీ కోరుతూ శనివారం నాడు పీకే ఓసి ప్రాజెక్టు ఇంజనీర్ జె. వీరభద్రుడుకి వినతి పత్రం అందజేసినట్లు మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ గోదావరిఖనికి చెందిన కాంట్రాక్టర్ కి టెండర్ వచ్చిందని స్థానికుడు ఇందులో సూపర్వైజర్ పనులు నిర్వహిస్తున్నాడని రోజుకి 30 మంది కాంట్రాక్ట్ కార్మికుల మ్యాన్ పవర్ సప్లై చేసే టెండర్ మొదటినుండి ఈ టెండర్ కాంట్రాక్టర్ల స్వార్థపూరిత వ్యవహారాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉందనీ పైసలు పెట్టు పనిపట్టు కార్యక్రమం నీరాఘాటంగా కొనసాగిందనీ అన్నారు. గతంలో ఆరోపణలు కూడా వచ్చాయని రోజుకి 30 మస్టర్లకు గాను వారాంతపు పని కావడంతో రిలీవర్లతో కలిపి 40 మంది పని చేస్తున్నారనీ అయితే ఖాళీలలో కొత్త టెండర్లలో తప్పనిసరిగా సింగరేణి భూ నిర్వాసితులను మాత్రమే పనిలోకి పెట్టుకోవాలని సింగరేణి సి ఎండి బలరాం ఆదేశాలు ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా అమలు కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా బిజీగా ఉండి చిన్న విషయం కదా అని పెద్దగా పట్టించుకోరనీ ఇదే అవకాశం గా పై అధికారుల ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా పీకే ఓసి యాజమాన్యం స్పందించి ఏ టెండర్ అయినా కావచ్చు ఏర్పడే ఖాళీలలో కొత్త టెండర్లలో తప్పనిసరిగా సింగరేణి భూ నిర్వాసితులకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :