Tuesday, 28 July 2026 11:12:43 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభించిన మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి - కాపు కృష్ణ టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ.

Date : 11 May 2025 12:22 PM Views : 961

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 11 (తెలుగు వెలుగు ) : శ్రీ శ్రీ N&R ఫామ్ ల్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తగూడెం క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ స్థానిక ప్రకాశం స్టేడియంలో ఈనెల నాలుగో తేదీన నుండి టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొత్తం .16 జట్లు పాల్గొన్నాయి ఈరోజు జరిగే మొదటి సెమీఫైనల్ లో సింగరేణి బ్లాక్ డైమండ్స్ వర్సెస్ న్యూ స్టార్స్ రుద్రంపూర్ వారి మధ్య జరిగే మ్యాచ్ టాస్ వేసి ప్రారంభించిన టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ కార్యదర్శి కాపుకృష్ణ. బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను ప్రారంభించిన కొత్తగూడెం మున్సిపాలిటీ తాజా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి. వారు మాట్లాడుతు క్రికెట్ ఆడటం వల్ల ఆహ్లాదము ఆరోగ్యం స్నేహం పెంపొందుతాయిని గెలుపోటములు సహజమని అందరం ఐకమత్యంతో మెలగాలని అన్నారు. నిర్వాహనాలో పాల్గొన్నవారు వెంకట భాస్కర్, మహేష్,అభిషేక్, విశ్వనాథ్,తేజ్,దీపు, యశ్వంత్, ఆసిఫ్, చరణ్,సురేష్, రఫీ, రమేష్,విజయ్, నిశాంత్, సుధీర్, షణ్ముఖ, నాగరాజు, బాలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :