Tuesday, 28 July 2026 10:17:52 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

100 కేంద్రాలలో సిపిఐ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ.సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప.

Date : 14 July 2026 08:59 PM Views : 169

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టణవ్యాప్తంగా వ్యాప్తంగా సుమారు 100 కేంద్రాలలో సిపిఐ బిఎల్ఎ లు, సిపిఐ శాఖ బాధ్యుల ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు తెలిపారు. రామవరం లో జరిగిన SIR ప్రక్రియలో 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొని మునిగడప మాట్లాడుతూ కొత్తగూడెం వ్యాప్తంగా అన్ని డివిజన్లో సిపిఐ BLO లు,శాఖాబాద్యులు కౌంటర్లను ఏర్పాటు చేసుకొని SIR ఫామ్స్ నింపడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇంకా అవగాహన లేని ప్రజలకు ఈ ప్రక్రియపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడం అభినందనీయం అని అన్నారు. అధికారులు మ్యాపింగ్ లేని దరఖాస్తుల పట్ల శ్రద్ధ వహించి ఏ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. BLA ల, BLO ల శ్రమ ఫార్మ్స్ నింపడంలో వెలకట్టలేనిది ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బి ఎల్ ఏ లు తొగరు నరేంద్ర కుమార్, జావిద్, ఉ న్నం దాసు గడ్డ టు సిపిఐ శాఖ కార్యదర్శి ఎస్కే జలీల్, శాఖ సహాయ కార్యదర్శి సంద శ్రీనివాస్, సీనియర్ నాయకులు బయన ఈశ్వరయ్య, సూర్మేని రామారావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :