Tuesday, 28 July 2026 03:18:43 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జూలూరుపాడు మండల పి ఆర్ టి యు సమావేశం నూతన కార్యవర్గ ఎన్నిక

Date : 26 September 2024 07:35 PM Views : 1088

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన పీఆర్టీయూ జూలూరుపాడు మండల నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి B. రవి హాజరవడం జరిగింది. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి కుసుమ శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా PRTU జూలూరుపాడు మండల అధ్యక్షులుగా సిహెచ్ ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శిగా బి ఉపేందర్ రావ్, అసోసియేట్ అధ్యక్షులుగా దేవేందర్, పుల్లారావు , ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్ శ్యామ్ సుందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా ఉమా , కార్యదర్శిగా మధు ని , కోశాధికారి గా అంజి నిఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి B. రవి మాట్లాడుతూ పిఆర్టియు సంఘం ఏర్పడిన నాటినుండి ఈనాటి వరకు కూడా ఉపాధ్యాయుల సమస్యల కోసం పనిచేస్తూ అహర్నిశలు కృషి చేస్తుందని, ఈ క్రమంలో ఉపాధ్యాయులకు అనేక రకాల ప్రయోజనాలు సంఘం ద్వారా సాధించబడినాయని,పిఆర్టియు సంఘం సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని,మున్ముందు కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలు, ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు,5DA ల మంజూరు, 317 go సమస్యలు, 398 సమస్య, జీపీఎఫ్ పార్ట్ఫినల్ ,cps రద్దు సమస్యలు గురించి చర్చించి ప్రభుత్వం ని కోరడంనైనది .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :