Tuesday, 28 July 2026 03:18:22 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనంగా 68వ వర్ధంతి..

Date : 06 December 2024 05:31 PM Views : 601

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేయాలి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అంబేద్కర్ Sk,ఫహీమ్ దాదా బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి రామవరం కబరిస్తాన్ మరియు ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించిఖబర్స్తాన్ మరియు ఈద్గా కమిటీ అధ్యక్షులు sk, ఫహీమ్ దాదా మాట్లాడుతూ, భారత రాజ్యాంగా నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అట్టడుగు ప్రజలకు ఆశాజ్యోతి అంబేద్కర్ గారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల అభివృద్ధి తన లక్ష్యమని బ్రిటిష్ పరిపాలనలో దేశ ప్రజలు నలిగిపోయారని స్వసంత్రం అనంతరం ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు స్వేచ్ఛగా సమానంగా జీవించాలని లక్ష్యంతో ఎన్నో కష్టాలు నష్టాలు భరించి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకుసేచ్చగా మాట్లాడే హక్కును కలుగ చేశారనిఅంతరానితనంతో తనలాంటి వాళ్లే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారనిఅటువంటి సమస్యలు దేశంలో మరల ఉండకూడదనే అందరికీ సమాన హక్కు భారత రాజ్యాంగంలో కల్పించారని, ఎన్నో త్యాగాలతోరూపొందించుకున్నటువంటి ఈ భారతదేశాన్ని కుల మతాల పై రాజకీయాలు చేస్తూకొంతమంది రాజ్యాంగ మూలాలను దెబ్బతీయడానికి చూస్తున్నారని,ఇటువంటి వారిని తరిమి కొట్టే బాధ్యత మనపై ఉందని,కుల మతాల విభేదాలు లేకుండా దేశ అభివృద్ధికి మనమంతా కృషి చేయాలని, పూల మాలలు వేసి ఫోటోకు పాలాభిషేకం చేసినంత మాత్రాన అంబేద్కర్ అభిమానులు కారని ఆయనకు ఈ దేశంలో మనమంతా సమాన హక్కులు పొంది మనమంతా ఐక్యంగా ముందుకు వెళ్లి అంటరానితనాన్ని తరిమి కొట్టినప్పుడే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులు అర్పించినట్టని అంబేద్కర్ నిజమైన వారసులు అభిమానులు అవుతారని ఆయన అన్నారు అంబేద్కర్ భౌతికంగా మన నుంచి దూరం కావచ్చు మనం అనుభవించే ఈ స్వేచ్ఛ ఫలాలు ఉన్నంతకాలం ఆయన మనలో జీవించే ఉంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో,రసూల్, షమ్మీ, ఖయ్యుమ్,ఉస్మాన్,జావీద్,జలీల్, గౌస్, యాకుబ్,జానీ, రఫీ, అలీం, రహీం, జావీద్, బషీర్,యాకుబ్ పాషా. తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :