Tuesday, 28 July 2026 05:10:37 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మానవ వన్యప్రాణి సంఘర్షణ

Date : 27 January 2026 07:54 PM Views : 137

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరిధిలోని IDOC మీటింగ్ హాల్ లో ది. 27.01.2026 మానవ వన్యప్రాణి సంఘర్షణ (Human-Wildlife Conflict) అంశంపై ఒక రోజు వర్క్ షాప్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథులుగా జిల్లా అటవీ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం . హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం, డీఎస్పీ, పాల్వంచ, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా వ్యవసాయ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం, సూపరింటెండింగ్ ఇంజనీర్, TSNPDCL, భద్రాద్రి కొత్తగూడెం, అటవీ మండలాధికారులు, భద్రాద్రి కొత్తగూడెం, NGO's మరియు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో మానవులు మరియు వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలకు గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలు, ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అనుసరించవలసిన మార్గదర్శకాలు, తక్షణ స్పందన వ్యవస్థ (Rapid Response), వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.ప్రజల్లో అవగాహన పెంపొందించడం, అటవీ గ్రామ సమీప ప్రాంతాల్లో నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించవచ్చని వక్తలు సూచించారు. ఈ దిశగా అటవీ శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, విద్యుత్ మరియు పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం వుందని వారు చెప్పారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :