Tuesday, 28 July 2026 08:31:29 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి, సిపిజి జిల్లా కౌన్సిల్ మెంబర్ ఫహీమ్ దాదా

Date : 23 June 2025 07:57 PM Views : 646

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / : కొత్తగూడెం: మిషన్ భగీరథ పనులు అంటూ రామవరం మార్కెట్ లోని రోడ్డును రెండు సార్ల తొవ్వి పనులు ఆలస్యం అవుతుంటే రామవరం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఫహీమ్ దాదా అన్నారు సిపిఐ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ రామవరం మెయిన్ మార్కెట్ అయినటువంటి రోడ్డును గత రెండు మూడు నెలల క్రితం మిషన్ భగీరథ పైప్లైన్ కొరకు జెసిబి లతో తవ్వి మరల ఇప్పుడు తవ్వి పనులు ఆలస్యం అవుతుంటే రామవరం వ్యాపారస్తులు మరియు స్కూల్స్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు రామవరం ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని త్వరగా తిను పనులు పూర్తి చేయాలని కోరారు ప్రజా నాయకులు కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనoనేని సాంబశివరావు గత నెల క్రితం రామవరం వచ్చి రోడ్డును చూసి త్వరగా పనులు పూర్తి చేసి రామవరం వ్యాపారస్తులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డును నిర్మించాలని అధికారులను కోరారని ఆయన వ్యాపారస్తులకు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో దబ్బేటి గురుమూర్తి, ఖయ్యూం,మర్రి గోపి, వంశీ, దాసు, రణధీర్, అల్లకొండ గోపి, శ్యామ్, వ్యాపారస్తులు పాల్గొన్నారు..

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :