Monday, 27 July 2026 01:05:52 AM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ( సీనియర్స్ )కార్యాలయం నందు రెపరెపలాడిన జాతీయ జెండా

Date : 02 June 2025 02:56 PM Views : 650

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 2 తెలుగు వెలుగు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండలకేంద్రం లో సీనియర్స్ (ప్రెస్ క్లబ్) ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద అధ్యక్షులు కొలిపాక చంద్రశేఖర్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదస ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. జూలూరుపాడు ప్రెస్ క్లబ్ (సీనియర్స్ ) కమిటీ సభ్యుల తో కలసి మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తామని అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దానికి వారధిలా ఉంటామన్నారు. కమిటీ సమిష్టి నిర్ణయాలతో ముందుకెళతామని అన్నారు. ప్రస్తుతం కొలిపాక చంద్రశేఖర్ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా( టీజేఎఫ్ ) తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తదుపరి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో. జర్నలిస్టు మిత్రులు. గుండా సత్యనారాయణ, బాపట్ల మురళి, తంబళ్ల పుల్లారావు, సబ్బతి శివ మూర్తి, సంగం నాగరాజు, నల్లగట్ల దిలీప్ కుమార్, బండి సత్యనారాయణ, షేక్ బుడెన్ పాష, ఉసికల రమేష్,అన్నవరపు జస్వంత్ కుమార్, చాపల మడుగు నరసింహారావు, గోగుల వెంకటేశ్వర్లు, కాసిమల్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు..

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :