తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొలిసులు, 81 & 141 CRPF బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం ద్వారా లొంగిపోయిన సమ్యలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయల గురించి తెలుసుకున, నక్సలిజాన్ని ఎడనాడి ఇక పై తాము కూడా కుటుంబ సమ్యలతో కలిని ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని వివిధ స్థాయిలలో పనిచేస్తున్న (06) మంది నిషేదిత మావోయిస్టు పార్టీ సభ్యులు, ముగ్గురు మహిళా సభ్యులు) PPCM/ACMs-01 Party Members-02, Milita Members-03, ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ముందుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ