తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాడిత పీడిత వర్గాలకు సమన్యాయం కోసం తన పాటల ద్వారా జీవితాంతం పోరాటం చేసిన విప్లవ కవి, గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నగారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, వెంకన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకురి మధుసూదన్ రావు ,ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, ధరావత్ రాంబాబు పోతురాజు నాగరాజు , దుద్దుకూరి సుమంత్, కంచర్ల హరీష్,మిర్యాల కిరణ్ కుమార్, తోట శ్రీను, మాడుగుల నాగరాజు, లక్ష్మినారాయణ ,రాంబాబు నరసింహారావు, నాగ ,శంకర్, భీమారావు, వెంకటేశ్వర్లు ,రామారావు, తోట నరేందర్, స్వామి, సుదర్శన్ ,గోపి ,ముఖేష్, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ