తెలుగు వెలుగు టీవీ - వార్తలు / వైరా : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 4 (తెలుగు వెలుగు) వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ అధ్యక్షతన వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లెళ్ళ వెంకటరెడ్డి, దుద్దుకూరి మధుసూదన్ రావు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, చౌడం నరసింహారావు, రామిశెట్టి నాగేశ్వరరావు, రోకటి సురేష్, ఉసికల వెంకటేశ్వర్లు, కంచర్ల హరీష్, మండల నాయకులు ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ