తెలుగు వెలుగు టీవీ - వార్తలు / : గూడెం ప్రజల కరెంట్ కష్టాలు తీరేది ఎన్నడూ!!?? అప్రకటిత కరెంట్ కోతలు నివారించండిచెవిలో పూలు,ప్లకార్డులతో వినూత్న నిరసన జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్కొత్తగూడెం: నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్తు కోతలను నివారించాలని యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పట్టణంలోని భజన మందిరం ఎదురుగా గల విద్యుత్ డివిజన్ ఇంజనీరు కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి చెవిలో పూలు, చేతిలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,జిల్లా ఉపాధ్యక్షుడు వీరు నాయక్,నియోజకవర్గ అధ్యక్షుడు నాగుల రవి కుమార్,తడికమల్ల దిలీప్,సంజీవ్,బరిగడి అచ్ఛయ్య,శరత్, దనంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ