Tuesday, 28 July 2026 07:10:00 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వివేకవర్ధిని హై స్కూల్లో దారుణం – ఏడో తరగతి విద్యార్థిని పై బలవంతంగా కొట్టి చేయి విరగడానికి కారణమైన సిహెచ్ సుబ్బారావు

Date : 01 August 2025 05:53 PM Views : 1422

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలో ఉన్న వివేకవర్ధిని హైస్కూల్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న పి. ముకేష్ అనే విద్యార్థిని పై క్లాస్‌లో జరిగిన చిన్నపాటి అల్లరి సందర్భంలో అతడితో సంబంధం లేకపోయినా స్కూల్ సెక్రటరీ సుబ్బారావు పెద్ద కర్రతో తొమ్మిది సార్లు కొట్టారు. ఈ దాడి కారణంగా ముకేష్ చేయి ప్యాక్చర్ అయ్యింది. విధ్యార్థి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు చెప్పిన ప్రకారం చేయి విరగడం వల్ల తీవ్రమైన నొప్పికి గురవుతున్నాడు. మూడు రోజులుగా కుటుంబసభ్యులు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు విద్యార్థి తండ్రి స్కూలుకు వెళ్లి సంఘటనపై వివరణ కోరగా, సెక్రటరీ సుబ్బారావు స్కూల్లో లేకుండా బయటికి వెళ్లిపోయారు. విద్యార్థి తండ్రి భూపాల్ మాట్లాడుతూ – "ఇలాంటి చర్యలు మా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి. గతంలో కూడా ఒక దళిత విద్యార్థిని పై కాలుతో తన్నిన ఘటన ఈ స్కూల్లోనే జరిగింది. ఇది మేము ఖండిస్తున్నాము," అని అన్నారు. ఈ సంఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై శిక్షలుంటాయని పౌరసంఘాలు, బాలల హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించాలని, విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :