Tuesday, 28 July 2026 06:01:33 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భారత్ లేబర్ ప్రజా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అజ్మీరా లకుపతి.

Date : 26 November 2025 09:10 PM Views : 409

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమానత్వం సామాజిక న్యాయం కావాలంటే కేవలం భారత్ లేబర్ పార్టీతోనే సాధ్యం లకుపతి,పార్టీ బలోపేతం కోసం విసృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి నుండి సుజాతనగర్ వరకు భారీగా ర్యాలీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అజ్మీరా లకుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమములో లకుపతి మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం రాజ్యాధికారం కొరకై ఏర్పడిన పార్టీ భారత్ లేబర్ ప్రజా పార్టీ పేద బడుగు బలహీన వర్గాలు కార్మికుల కర్షకుల కోసం ఆవిర్భవించిన పార్టీ ఏ భారత్ లేబర్ ప్రజా పార్టీ ఇక నుండి మీ కష్టాలకు మీ బాధలకు అండగా ఉండేదే మన పార్టీ ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ అణగారిన కులాల ఆకలి అనారోగ్యం కన్నా బిడ్డలను కూడా కాపాడుకోలేని దుస్థితి చూసాం వల్ల కష్టాలను దోచుకునే దోపిడీ దారులు దళారులను మోసగాళ్లను చూసాం దిక్కు తోచని స్థితిలో ఉన్న అమాయకుల ఆర్త నాదాలను చూసాం వారి కష్టాలు కన్నీళ్లకు కారణాలు ఏమిటని ఆలోచించడం జరిగింది బాధలు భరించలేక కార్మికులు కర్షకులు ఇతర శ్రమజీవులు లేగిచి ఉద్యమాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు క్రూరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన కులాలను పూర్వం నుండి చూస్తున్నాం ప్రజల బాధలను చూడలేక ఆవిర్భవించిన పార్టీ మన భారత్ లేబర్ ప్రజా పార్టీ రాష్ట్రము అంత కూడా తిరిగి రాష్ట్ర కమిటీ జిల్లా లో పర్యటించి జిల్లా కమిటీ గ్రామం పట్టణం అంతా తిరిగి అన్ని కమిటీ నియామకం చేయడం జరుగుతుంది సభ్యత్వ నమోదు కార్యక్రమము జరుగుతుంది వచ్చే నెలలో జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్ధులను నిలబెట్టి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని లకుపతి తెలియజేయడం జరిగింది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :