Tuesday, 28 July 2026 11:22:43 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలు ప్రతి విద్యార్థి వరకు చేరాలి - కూనంనేని సాంబశివరావు

Date : 26 November 2025 06:28 PM Views : 154

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 53వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో ప్రదర్శిస్తున్న ఈ ఎక్స్పర్మెంట్స్ అన్ని ప్రతి విద్యార్థి వరకు చేరిన నాడు ఈ ప్రదర్శన సఫలీకృతం ఐనట్టు , అందుకు ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు అన్నారు. మన జిల్లాలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసుకున్నందుకు జిల్లా కలెక్టర్ కి , జిల్లా విద్యా శాఖాదికారికి, ఇతర బాధ్యులకు అభినందనలు . ఈ నెల 25, 26,మరియు 27 తేదీలలో జరుగుతున్న జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ లు విద్యార్థులలో వైజ్ఞానిక పరిజ్ఞానం, తాత్విక ఆలోచనలు మరియు సృజనాత్మక పెంపొందించుతా యని అన్నారు. నేటి ఈ సైన్స్ ఫెయిర్ లే రేపటి మానవ జీవనానికి అధునాతన సౌకర్యాలకు మార్గాలు అని పేర్కొన్నారు. నేడు ప్రపంచ ఉపయోగిస్తున్న టెక్నాలజీ విద్యార్థుల ప్రయోగాలద్వారా అభివృద్ధి సాధించినది అని తెలిపారు. సాంబశివ రావు సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంకా కొత్తగూడెం MEO మధురవాణి , ప్రభత్వ పరీక్షల విభాగం జిల్లా కార్యదర్శి మాధవరావు , జిల్లా విద్యా శాఖ కో ఆర్డినేటర్లు సతీష్ , సైదులు , నాగరాజశేఖర్ , జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి నీరజ. చుంచుపల్లి , జూలూర్పాడ్ , లక్ష్మీదేవిపల్లి, చండ్రుగొండ మండల విద్యా శాఖాధికార్యులు బాలాజీ , ఝుంకీలాల్ , కృష్ణయ్య , సత్యనారాయణ మరియు వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్లు సంజీవ రావు , ద్రౌపది, వాణి , లక్ష్మి , వివిధ పాఠశాలల విద్యార్థులు మరియు మీడియా ఇంచార్జ్ రాములు, దస్తగిరి , జహంగీర్ షరీఫ్ , రాజయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోగాలు అద్భుతం డాక్టర్ తెల్లం వెంకట రావు , భద్రాచలం శాసన సభ్యులు. 53వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లో ప్రదర్శిస్తున్న ప్రయోగాలను పరిశీలించిన డాక్టర్ తెల్లం వెంకట రావు MLA భద్రాచలం శాసన సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ మంచి ప్రయోగాలు చేసి ప్రదర్శించు తున్నారని అన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. నిర్వాహకులను అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :