Tuesday, 28 July 2026 05:55:41 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భద్రాచలం మరియు చుట్టు ప్రక్కల ప్రాంతంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Date : 18 September 2024 10:23 PM Views : 800

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం లో మరియు చుట్టు ప్రక్కల ప్రాంతంలో వరుస బైక్ దొంగతనమునకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ మరియు ఒక సెల్ ఫోన్ స్వాదినం చేసుకొనటం జరిగింది వారిలో మొదటి వ్యక్తి అద్దంకి రాఘవన్ @గౌతమ్ , తండ్రి : సోమ శేఖర్ గాంధీ నగర్, సారపాక రెండో వ్యక్తి కోసలా మిథున్ , తండ్రి :జయదాసు ,సారపాక, గాంధీ నగర్ ఒడియ క్యాంపు కి చెందిన ఇద్దరు మరియు ఇంకో నలుగురు కలిసి నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ ను మరియు సెల్ ఫోన్లను దొంగిలించి, దొంగిలించిన వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులుతో జల్సాలు కి పాల్పడుతున్నా దొంగలును పట్టుకొని వారి వద్ద నుండి బైక్ ను మరియు సెల్ ఫోన్ స్వాదినాపరుచుకొని ఇద్దరిని రిమాండ్ కి తరిలించి పరారి లో ఉన్న ఇంకో దొంగ గురించి గాలింపు చేస్తున్నాం ఈ ముగ్గురు దొంగలు ని పట్టుకోవడం సహాయపడిన తోటి సిబ్బంది ని భద్రాచలం sho సంజీవ రావు గారు అభినందించి జరిగింది ఇట్లు భద్రాచలం టౌన్ పోలీస్

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :