Tuesday, 28 July 2026 12:43:46 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడుగా ఎస్.కె సాబీర్ పాషా ఎన్నిక , స్వీట్లు పంపిణీ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్న సిపిఐ నాయకులు

Date : 25 September 2025 07:35 PM Views : 452

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడుగా ఎస్.కె సాబీర్ పాషా ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సిపిఐ నాయకులు. పంజాబ్ లోని చండీగర్లో జరిగిన సిపిఐ 25వ జాతీయ మహాసభల్లో జాతీయ సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే షాబీర్ పాష ఎన్నిక పట్ల రామవరం ఉన్నందాస్ బస్తిలో సిపిఐ నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకొని ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్తగూడెం శాసనసభ్యులు, పేదల పెన్నిధి కూనంనేని సాంబశివరావు అనూన్గా శిష్యుడుగా రాజకీయ ప్రస్థానం చేసి, పాత 12వ వార్డు రామవరం ఉన్నం దాస్ గడ్డ ,నేతాజీ బస్తి, బర్మా క్యాంప్ ,నెహ్రూ బస్తి, నాగయ్య గడ్డ, లక్ష్మీ టాకీస్ ఏరియాలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రజా ప్రతినిధిగా తన ప్రస్తానాన్ని కొనసాగించిన ఎస్.కె షబీర్ పాష సిపిఐ జిల్లా కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అంచలంచలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి జిల్లా కౌన్సిల్ సభ్యులు భూక్య శ్రీనివాసులు అన్నారు. భవిష్యత్తులో మున్ముందు ప్రజల హృదయాలలో ఉన్న ఉన్నత పదవులను అధిరోహించి కొత్తగూడెం నియోజకవర్గానికి సేవలందించాలని వాళ్లు అభిలాషించారు. ఈ స్వీట్లు పంపిణీ కార్యక్రమంలో ఉన్నందాస్ గడ్డ వన్ ,టు శాఖా కార్యదర్శులు ఎస్కే జలీల్ ,తోగరు నరేంద్ర కుమార్, ఆటో యూనియన్ నాయకులు సంద శ్రీనివాస్, భూక్య మహేష్ ,భానోత్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :