Tuesday, 28 July 2026 05:00:57 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శిగా కాశీహుస్సేన్ ఎన్నిక.

Date : 14 June 2025 07:16 PM Views : 553

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ (కరాటే" కుంగ్-ఫు" టైక్వాండో" సిలంబం") కు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెంకు చెందిన ప్రముఖ కుంగ్-ఫు కరాటే మాస్టర్ మాజీ అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు పి.కాశీ హుస్సేన్ ఎన్నికయ్యారు.ఈనెల 10వ తేదీన సినీ హీరో ప్రముఖ కరాటే మాస్టర్ డాక్టర్ సుమన్ అధ్యక్షతన హైదరాబాదులో జరిగిన ఆల్ స్టైల్ మార్షల్ట్స్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ తెలంగాణ (కరాటే, కుంగ్-ఫు, టైక్వాండో ,సిలంబం,) సమావేశంలో కమిటీ సభ్యులు కాశీ హుస్సేన్ గత 35 సంవత్సరముల నుండి కుంగ్-ఫు,కరాటే, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్ పలు మార్షల్ ఆర్ట్స్ లలో వేలాది మందికి శిక్షణ ఇస్తూ వివిధ క్రీడ అసోసియేషన్లకు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక పదవులను నిర్వహించిన అనుభవం ఉండడంతో ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కాశీ హుస్సేన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ కు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కాశీ హుస్సేన్ కు జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చీఫ్ ఫ్యాట్రన్స్ నాగ సీతారాములు, యస్.కె.సాబీర్ పాషా, జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షులు ఐ.ఆదినారాయణ, జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి పి.నిహారిక, జిల్లా ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బరిగెల భూపేష్ , జిల్లా కుంగ్ ఫు మాస్టర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఉపాధ్యక్షులు వై. సుబ్రహ్మణ్యం, రాజా, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్ లు, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :