Tuesday, 28 July 2026 03:43:42 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఈ నెల 14 వ తేదీన ప్రకాశం స్టేడియం కొత్తగూడెం నందు అండర్ 17ఉమ్మడి ఖమ్మం జిల్లా బాలబాలికల వాలీబాల్ జట్లు ఎంపికలు.

Date : 12 October 2025 07:09 PM Views : 416

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్ 17 బాల,బాలికల వాలీబాల్ ఎంపికలు అక్టోబర్ 14 వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా సెలెక్షన్స్ నిర్వహించనున్నారని, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు . ,A.C.L.B P.. శ్రీజ, బి నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 17 క్రీడాకారులు 6వ తరగతి నుండి ఆ పైన చదువుతూ (01.01.2009) తరువాత జన్మించిన వారై ఉండాలి, మరియు, క్రీడాకారులు అక్టోబర్ 14 వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రకాశం స్టేడియం కొత్తగూడెం లో హాజరు కాగలరు. అందరు వాళ్ళు స్టడీ సర్టిఫికేట్, ఫోటో తో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తో హాజరు కావలెను.పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రములతో పాటు తప్పనిసరిగా క్రీడాకారుడు ఆధార్ కార్డ్ , ORGINAL DATE OF BIRTH CERTIFICATE కూడా తీసుకొని రాగలరు. తీసుకొని రాని వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఎంపికలకు అనుమతించబడరని, ఖమ్మం జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి, వాసిరెడ్డి నరేష్ కుమార్ ఖమ్మం జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి యాస రామారావు లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు,వ్యాయామ దర్శకులు అందరు కూడాను ఈ నియమ నిబంధనలను పాటిస్తూ క్రీడాకారుల తో హాజరు కాగలరని కోరుచున్నాము. మరిన్నివివరాలకు 9951274678 నెంబర్లను సంప్రదించగలరు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :