Tuesday, 28 July 2026 03:27:15 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

డబ్ల్యూ బిజీ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా

Date : 30 August 2025 08:31 PM Views : 839

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : రైటర్ బస్తి గొల్లగుడెం త్రిమాత ఆలయ సమీపంలో డ బ్ల్యూ బిజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రుల మహోత్సవాల  సందర్భంగా నాలుగవ రోజు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా జరిగింది. ఓం శ్రీశ్రీశ్రీ హనుమాన్ సేవా సమితి కొత్తగూడెం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా  పఠనం ఆధ్యంతం దైవత్వం ఉట్టిపడేలా భజనలు చేశారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకుడు మండల శ్రీను మాట్లాడుతూ హనుమాన్ చాలీసా అనేది శ్రీ తులసీదాస్ రచించిన 40 పద్యాల స్తోత్రం, ఇది హనుమంతుడిని కీర్తిస్తుంది,  దీనిని పఠించడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నారు. దుష్టశక్తుల భయం తొలగిపోతుందని, అన్ని రకాల బాధల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్మకం అని స్పష్టం చేశారు. ఈ స్తోత్రాన్ని భక్తితో జపించడం ద్వారా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చని తెలిపారు. ఇది ధైర్యం, జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతారని పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా పఠనం  ప్రాముఖ్యత  ప్రయోజనాలు వినాయక మండపాలలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో, చిన్న పిల్లల్లో కమిటీ సభ్యుల్లో భక్తి భావం పెంపొందుతుంది అన్నారు. బస్తీవాసులు, కమిటీ సభ్యులు పెద్దఎత్తులో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :