Tuesday, 28 July 2026 08:04:16 PM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

వికాస తరంగిణి ఆధ్వర్యంలో కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలో ఉచిత కంటి పరీక్ష శిబిరం

Date : 21 October 2025 06:39 PM Views : 755

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం, వికాస్ తరంగణి ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ జరిగే ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రదేశాన్ని పరిశీలించిన సీనియర్ లయన్స్ క్లబ్, కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి కోనేరు పూర్ణ చందర్ రావు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్‌చంద్. శ్రీనగర్ కాలనీ ఐదవ వీధిలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గ్రౌండ్‌లో అక్టోబర్ 22నా తేదీ ఉదయం 9 గంటల నుంచి శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ శిబిరాన్ని శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి, ఖమ్మం నిర్వహించనుంది. గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల కింద ఉన్నవారి కోసం క్యాష్‌లెస్ క్యాటరాక్ట్ ఆపరేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.శిబిరానికి హాజరయ్యే ప్రతి కుటుంబానికీ రూ. 2,000 విలువైన ఉచిత ఫ్యామిలీ ప్రివిలేజ్ కూపన్ అందజేయబడనున్నట్లు రమేష్‌చంద్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 98856 30479, 72878 45001 నంబర్లను సంప్రదించాలని సూచించారు. (అందరూ ఆహ్వానితులే). ఈ కార్యక్రమంలో చిట్టిబాబు శ్రీశైలం జయకుమార్, బాలునాయక్, కలవల చంద్రశేఖర్ మండల ప్రభుత్వ వైద్యాధికారి సిబ్బంది, వికాస తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్,రమాదేవి సభ్యులు వెంకటేశ్వర సాబు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :