Tuesday, 28 July 2026 10:43:01 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజా పాలన రసీదు ఆధారంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Date : 25 November 2025 04:59 PM Views : 266

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 25 తెలుగు వెలుగు )ఇందిరమ్మ కమిటీలు రాజకీయ జోక్యం లేకుండా గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి మరియు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ డిమాండ్ చేస్తుంది.సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రందా డు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించటం జరిగింది. అనంతరం ఎంపీడీవో సూపర్డెంట్ రవి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు లేని వారిని ఇల స్థలాలు ఇవ్వాలని తాసిల్దార్ శ్రీనివాసరావు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ కొత్తగూడెం.డివిజన్ కార్యదర్శిజాటోత్. కృష్ణ. పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తామని గ్యారెంటీ ఇచ్చిన వాటిలో ఈ పథకం ఒకటని ఈ పథకాన్ని గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీ పేర్లతో ఈ పథకంఅగోతిపాలు అయిందని వారు అన్నారు ఈ పథకం పారదర్శకంగా పేదలను గుర్తించడంలో రాజకీయ జోక్యంతో ఉందని ఇది సరైనది కాదని వారు గుర్తు చేశారు గ్రామస్థాయిలో సభలు ఏర్పాటు చేసి పేదలను గుర్తించి ప్రజా పాలన రసీదు ప్రతి ఒక్క పేదలకు ఇచ్చారనివారు గుర్తు చేశారు స్థానిక అధికారులకు స్థానిక ఎమ్మెల్యే అనేక దపాలుగా దరఖాస్తులు విన్నవించిన ఆ దరఖాస్తు ఫలితము లేకపోవటం దేనివల్ల పేదలు కాంగ్రెస్ పాలనపై ఇసుకు చెందుతున్నారని వారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు ఆచరణ చానా వ్యత్యాసంగా ఉందని వారు అన్నారు ఈ విషయాలు అట్లాగే కొనసాగితే రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదని వారు తెలియజేశారు ఇప్పటికైనా ప్రజా పాలన రసీదు ఆధారంగా అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ కమిటీల జోక్యం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేని ఎడల మండలంలో పేదలను సమీకరించి రాజకీయాల కతీతంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పారుపల్లి బాబురావు జి బాలకోటి గంకల వెంకటమ్మ పద్మావతి కల్తీ శేఖర్ శివకుమార్ రంజిత్ కుమార్ కృష్ణవేణి అనసూయ బుజ్జి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :