తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ 22nd డివిజన్ ప్రజల కోరిక మేరకు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. అలవాల కార్తీక్ కోరిక మేరకు స్పందించి మంచినీటి వసతి కల్పించిన వద్దిరాజు రవిచంద్ర కు అలవాల కార్తీక్ యూత్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దమల నరేంద్ర ప్రసాద్ , గాజుల కృష్ణ , మొహమ్మఇర్ఫాన్, షేక్ సాజిత్ , షేక్ఆసిఫ్ ,శేషాద్రి కిషోర్ , తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ