Tuesday, 28 July 2026 01:28:23 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సర్వారం గ్రామపంచాయతీ లో అవగాహన సదస్సు

Date : 12 September 2025 05:06 PM Views : 662

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్వారం గ్రామపంచాయతీ లోని రామాలయం సెంటర్ నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన జీవనజ్యోతి, జీవన బీమా, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను ఎస్బిఐ RBO, Fi మేనేజర్ భాను పద్మశ్రీ , సింగభూపాలెం బ్రాంచ్ మేనేజర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో పథకంపై అవగాహన కల్పిస్తూ వారికి ఇన్సూరెన్స్ ఆన్లైన్ చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుజాతనగర్ మండల మాజీ బిజెపి అధ్యక్షులు భూక్య రాజేష్ నాయక్ పాల్గొని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారీ ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తూ వారి కుటుంబ సంక్షేమం కోసం, వారి ఆర్థిక పురోగతి కోసం పాటుపడుతుందని మేడి ఈన్ ఇండియా, మెకిన్ ఇండియా ద్వారా డిజిటల్ ఇండియాగా అభివృధి చెందిందని తెలియజేసారు. నేటి సమాజంలో బ్యాంకింగ్ వ్యవస్థ పేద ప్రజలకు సైతం మరింత చేరువందని బ్యాంకింగ్ ఒక్క విశిష్టతలను మరియు సైబర్ నేరాల నుంచి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సతీష్ గారు, రైతులు, మహిళలు, యువకులు, గ్రామపంచాయతీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :