Tuesday, 28 July 2026 12:14:32 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

హత్య కేసును చేదించిన కొత్తగూడెం 3టౌన్ పోలీసులు

Date : 24 September 2025 07:05 PM Views : 2415

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది:22-09-2025 తేదీన రాత్రి 9 గంటల సమయంలో గణేష్ బస్తి ఏరియాలో జరిగిన దారుణ హత్యకు కారకులైన ఇద్దరు నిందితులను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ వివరాలను వెల్లడించారు. 22-09-2025 రోజు రాత్రి 9 గంటల సమయంలో గుబ్బల రాంమోహన్ రావు, 58 సం తన యొక్క ఇంటి నందు భోజనం చేయుచుండగా,ఇద్దరు వ్యక్తులు మారణాయుధాలతో ఇంటిలోకి ప్రవేశించి రాంమోహన్ రావుని చేతులతో కొట్టుచుండగా భయంతో అతను ఇంటిలో నుండి బయటకు ఎవరైనా కాపాడుతారనే ఉద్దేశంతో బయటకు వచ్చినాడు. కానీ అతడిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో వారి వెంట తెచ్చుకున్న పొడవైన పిడి గల ఒక సుత్తితో అతని తల పైన కొట్టగా అక్కడికక్కడే చనిపోయినాడు. పట్టుబడిన నిందితుల వివరాలు. A-1) Mohammad Shaheer @ Shaher s/o Shakir late, 26yrs, Muslim, Mutton shop, R/o Ramavaram, Chunchupalli . A-2) Vasampelli Vamshi s/o Ramaswamy, 30yrs, SC-Madiga, R/o Venugopal temple area, Ramavaramహత్యకు గల కారణాలు, మృతుడు వృత్తి రీత్యా రిటైర్డ్ SCCL ఉద్యోగి అతనికి 2019 లో రామవరంకి చెందిన చలపతితో స్నేహం ఏర్పడినది.ఆ స్నేహం కారణంగా మృతుడు తరుచూ చలపతి ఇంటికి వెళ్ళేవాడు.ఆ క్రమంలో మృతుడికి చలపతి భార్య సత్యవతి మీద కన్నుపడి బలవంతంగా లొంగదీసుకొని అక్రమ సంభందం పెట్టుకోవడంతో,అదే సమయంలో ఆమెకు A1 అయిన మొహమ్మద్ షాహిర్ తో అక్రమ సంబందం ఏర్పడి ఆమె తన భాధను చెప్పగా A-1 తన చిన్ననాటి స్నేహితుడయిన A2 వాసంపల్లి వంశీతో చెప్పి ,ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం మృతుని ఇంటికి వెళ్ళి అతి కిరాతకంగా తలపై సుత్తితో కొట్టి చంపినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :