Tuesday, 28 July 2026 03:31:40 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన

Date : 17 August 2024 08:33 PM Views : 545

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం, జూలూరుపాడు. ఆగస్టు 17(తెలుగు వెలుగు). జూలూరుపాడు వినోబానగర్ సీతారాం ప్రాజెక్టు లాకులు వద్ద నిరసన వ్యక్తం చేసిన దృశ్యం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భానోతు.ధర్మ లు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కాలువ పనులకు ప్రారంభించి సుమారు 8 సంవత్సరాలు కావస్తున్న పూర్తి కాలేదని ఆ పనులు పెండింగ్లో ఉంటూనే ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద కొత్తగా రీ డిజైన్ పేరుతో పనులు ప్రారంభించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రధానంగా జూలూరుపాడు మండలానికి వ్యవసాయ భూములకు సాగునీరు చుక్క కూడా అందట్లేదని ఈ రీ డిజైన్ పేరుతో ముగ్గురు మంత్రులు ఈ జిల్లా రైతులకు మోసం చేస్తూ ఉమ్మడి జిల్లాకు నీళ్లు తీసుకుని దాంట్లో కుట్ర పన్నుతున్నారని అందులో భాగంగానే ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సెకండ్ పంప్ హౌస్ పుసుగూడెం వద్ద ప్రారంభించారని ఆ ప్రారంభించిన నీరు చుక్కనీరు కూడా కాలవకు రాలేదని ఇది రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేయటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఈ ప్రభుత్వం మరొకటి కాదని విమర్శించారు పాత డిజైన్ ప్రకారంగా రోలపాడు రిజర్వాయర్ని పూర్తి చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల భూములకు సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయవచ్చని ఆ దిశగా ఆలోచన లేకుండా సాగునీరు ఉన్న సాగర్ కెనాల్ కు లింకు చేసి ఈ నీళ్ల అటు తరలించకేల్లటంలో తీవ్రంగా కుట్ర చేస్తున్నారని ఈ విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం ఆలోచిస్తున్నారని ప్రభుత్వం ఎంత తీవ్రంగా కుట్ర చేస్తారని అనుకోలేదని ఇప్పటికే అనేక ఆందోళన దీక్షలు జరిగాయని భవిష్యత్తులో రైతాంగం తోటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల్ నాయకులు రాయలసిద్ధు .సిపిఎం అనుబంధ సంఘం రైతు నాయకులు, కనకరత్నం పార్టీ మండల నాయకులు ఎస్.కె మౌలాలి పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :