Tuesday, 28 July 2026 10:27:34 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గేదెలకు మరియు పశువుల కొమ్ములకు వాటి యజమానులు తప్పనిసరిగా రేడియం స్టిక్కర్ లేదా పెయింటింగ్ ను వాడాలి

Date : 04 November 2024 07:21 PM Views : 916

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 4(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల కేంద్రంలో బర్రెలకు, ఆవులకు, ఎద్దు ల కొమ్ములకు కు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రాసేన రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ కలిసి ఈ రోజు రేడియం స్టికర్స్ అతికించడం జరిగింది. రాత్రి వేళల్లో బర్రెలు, ఆవులు మరియు ఎద్దులును రోడ్ల మీద వదిలేయడం వలన రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులకు ఈ పశువులు కనిపించక వాటిని వచ్చి సడెన్ గా ఢీ కొట్టడం వలన వాహనదారులు గాయాల పాలవుతున్నారు మరియు చనిపోవడం జరుగుతుంది అదే విధంగా పెద్ద పెద్ద వాహనాలు ఢీ కొట్టడంతో పశువులు కూడా చనిపోయి రైతులకు ఆర్థికంగా ఈబంది పడుతున్నారు కావున రాత్రి వేళల్లో రోడ్డు మీద పశువులు వాహన దారులకు కనిపించే విధంగా ఈ రోజు జూలూరుపాడు మండల కేంద్రంలో పశువులకు రేడియం స్టిక్కర్స్ అతికించడం జరిగింది. కావున జూలూరుపాడు ప్రజలు అందరు ఆవులు, గేదెలు కలిగివున్న రైతులందరూ మీ పశువులకు రేడియమ్ తో కూడిన పెయింట్ గాని స్టిక్కర్ అతికించుకోవాలి మరియు రాత్రి వేళల్లో పశువులను రోడ్డు మీద వదలకూడదు ఎవరేనా రోడ్డు మీద వదిలి వాటి వల్ల వాహనదారులకు ప్రమాదం జరిగినట్లఐతే వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడును అని మీడియా ద్వారా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రాసేనా రెడ్డి , మరియు సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ లు హెచ్చరికలు జారీ చేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :