Tuesday, 28 July 2026 06:43:48 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తెలంగాణ మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామికి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం.

Date : 12 July 2026 12:46 PM Views : 135

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఏజెన్సీ లో 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలనీ తెలంగాణ మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం.ఈ రోజు స్థానిక కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఏజెన్సీ చట్టాలను పగడ్బందీగా అమలు చేసి, ఏజెన్సీలో ఘనులు, ఇసుక రీచులు,ఏజెన్సీ ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు మరియు విక్రయాలు స్థానిక గిరిజనులతోనే చేపట్టాలని బినామీలపై కఠిన చర్యలు తీసుకోవాలని,1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సమతా తీర్పు అమలు చేయాలని. ఏజెన్సీలో 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనతోనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి,శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి డాక్టర్.గడ్డం వివేక్ వెంకట్ స్వామికి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద లంబడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో న్యాయవాది,లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, LHPS జిల్లా ఇంచార్జ్ భూక్యా మంగిలాల్ నాయక్, మోహన్ నాయక్ సంతోష్ నాయక్, నవీన్ నాయక్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :