Tuesday, 28 July 2026 11:24:48 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

విజయవాడ తరలివెళ్లిన జేబీపీ శ్రేణులు, జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 18 September 2025 05:45 PM Views : 316

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నాచౌక్ లో జరిగే మహాధర్నా కార్యక్రమానికి కొత్తగూడెం నుండి జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఆధ్వర్యంలో భారీ వాహన శ్రేణితో విజయవాడ బయలుదేరారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలలో 12 మెడికల్ కళాశాలలను పి.పి.పి పద్ధతిన ప్రైవేటుపరం చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ అనుబంధ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం దశలవారీగా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని,భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటు పరం చేస్తున్నారని,బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాలలోని పేదలకు కూడా నష్టం వాటిల్లే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని,దీన్ని మేధావులు విద్యావంతులు యువకులు విద్యార్థులు కూటమి ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను ఎండగట్టాలని కోరారు కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కొరకు తీసుకొచ్చిన జీ.ఓ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెబీపీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,వినయ్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మిట్ట నరసింహారావు,పోలే కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :