Tuesday, 28 July 2026 10:45:05 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడే డాక్టర్లను నియమించాలి , ఎస్ కే,ఫహీమ్ దాదా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి .

Date : 08 July 2025 06:06 PM Views : 590

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం: అఖిలభారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సందర్శించి అక్కటి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహిమ్ దాదా మాట్లాడుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ లను ఇబ్బందులు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యల నిలయంగా మారుతున్న వైద్యశాఖ మంత్రి పర్యవేక్షణ వైఫల్యం చెందిందని, తెలుస్తుందని ఆయన అన్నారు ఆస్పత్రులలో సరిపడ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బంది లేక, సరైన సదుపాయాలు లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేద మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, కొన్ని ఆస్పత్రులలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మందులు కూడా లేకపోవడం ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు ప్రజలు వస్తే వారి పరిస్థితి ఏంటిదని వారు ప్రశ్నించారు జిల్లా ఆసుపత్రి అయిన మాతా శిశు ఆసుపత్రిలో 20 నుండి 25 మంది డాక్టర్లు అవసరం ఉంటే 5 మంది డాక్టర్లతో జిల్లా ప్రసూతి హాస్పిటల్ ఉండడం సిగ్గుచేటని, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఒక్కసారి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైద్యం శాఖ మంత్రి సందర్శించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు, తక్షణమే ప్రభుత్వం స్పందించి జిల్లాలో కొరత ఉన్న డాక్టర్లను,నర్సులను,ల్యాబ్, టెక్నీషియన్లను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు ఉద్రితం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యూం, ఉపాధ్యక్షులు, పరిగెల భూపేష్, మోతే కృష్ణ, జిల్లా నాయకులు రణధీర్, జావిద్, రవి, బానోత్ శ్రీను, వెంకట్, వినయ్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :