Tuesday, 28 July 2026 04:47:05 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భారీ వర్షాలకారణంగా జూలూరుపాడుమండలపరిధిలో కరివారిగూడెం నుండి కొమ్ముగూడెంమరియుసూరారం నుండి జూలూరుపాడుగ్రామాల ధ్వంశమైన రహదారులు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు

Date : 05 September 2024 12:09 PM Views : 794

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 5 (తెలుగు వెలుగు ) మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామం నుంచి కరివారిగూడెం గ్రామం వరకు సుమారు కిలోమీటరు పైన ఉన్న తారు రోడ్డు పూర్తిగా గుంటలమయమైంది. ఏడాదికాలంగా ఈ తారు రోడ్డు ధ్వంసమైనా. ఇటీవల కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో తారు రోడ్డు మరింత దారుణంగా మారింది. పాపకొల్లు, బేతాళపాడు, చింతలతండా ప్రాంతాల నుంచి కొత్తగూడెం, సుజాతనగర్ వెళ్లేందుకు వందలాదిమంది ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రింబవళ్లు వాహనాల రాకపోకలతో ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. తారు రోడ్డు పూర్తిగా దెబ్బ తినటంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రి సమయంలో ఈ రోడ్డుపై ప్రయాణం సాగించటం మరింత ప్రమాదకరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణమే స్పందించి కొమ్ముగూడెం నుంచి కరివారిగూడెం వరకు తారు రోడ్డు మరమ్మతులు జరిపించాలని మరియు. మండల పరిధిలో సూరారం రోడ్డు మార్గం వీరభద్రపురం దగ్గరలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ కాలువపై బ్రిడ్జి వద్ద ఉన్న విరువైపులా రహదారి ఈ నాలుగు రోజులు కురుస్తున్న వర్షానికి కోతకు గురై వాహనదారులకు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తక్షణమే ఈ రహదారిని కోతకు గురైన రోడ్డును మరమ్మతులు చేపట్టాలని ఆ య గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :