తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ GM కార్యాలయంలో పూల మాలలు వేసి కొబ్బరికాయ కొట్టి తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా జెండాను ఆవిష్కరించిన జిఎం. సాలెం రాజు... జి వి కోటి రెడ్డి, SO to GM KGM ఏరియా, వి. మల్లికార్జున రావు. బ్రాంచ్ సెక్రటరీ. AITUC, KGM(A) మరియు ఎం.డి. రజాక్, వైస్ ప్రెసిడెంట్, INTUC, KGM(A) ఎ ఉపేందర్, CMOAI, జనరల్ సెక్రటరీ, KGM(A) సిహెచ్ రామకృష్ణ, ఎజిఎం (సివిల్), కె. హనా సుమలత, AGM(F&A), ఎం శ్రీ రమేష్, పిఒ, జికెఒసి, బి రవీందర్, ఏజెంట్, PVK 5, కె. సూర్యనారాయణ రాజు. ఏరియా ఇంజనీర్, యోహాన్, DGM (IE),ఎం. వెంకటేశ్వర్లు. డిజిఎం (భద్రత),బి. శివకేశవ రావు, డిజిఎం (పర్సనల్), కె. శేషశ్రీ, మేనేజర్ (ఐటి). తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ