తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 22 (తెలుగు వెలుగు) : తేది. 22-04-2025 న ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కొత్తగూడెం కృష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ MPC గ్రూపులో 470 మార్కులకు గాను R. భువవ కృతి - 468, B. పవిత్ర- 468, N. చందవ - 467, జె. అనవ్య- 465, K. పూజస్వి - 465, MD. ఆలియా నజ్రీన్ - 465, K. ఆర్య- 465, M. పరీష్ చౌదరి- 465, P. అఖిల్ 465, M. లక్ష్మీ సాయి వర్ధన్ - 465 మార్కులు సాధించారు. BIPC గ్రూపులో 440 మార్కులకు గాను G. ప్రశస్థ- 437, N. కరుణశ్రీ - 437, MD. ఆయేషా - 436, MD జునేరా తమీన్ - 435, SK. తౌఫిక్ 434, B.హేమశ్రీ- 434, రాగిణి పాశ్వాన్- 433, B. సాయి కీర్తన - 432, M. రూనే- 432, D. భవిత 431, Sk. ఆలీఫా 431, G స్పందన - 430, T. పూజ- 430 మార్కులు సాధించారు. అదే విధంగా సీనియర్ ఇంటర్ MPC గ్రూపులో 1000 మార్కులకు గాను హా సిని - 994, A. ప్రేమాంబిక - 993, S. సాయి సంజన- 993, Y. స్ఫూర్తి -993, BIPC గ్రూపులో 1000 మార్కులకు గాను B. జ్యోత్స్న - 994 మార్కులు సాధించారు. ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించడమే కాకుండా ఇటీవల ప్రకటించిన JEE MAINS-2025 ఫలితాలలో A. శ్రీను జాతీయ స్థాయిలో 132వ ర్యాంకు సాధించాడు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించుటకు కృషిచేసిన అధ్యాపక బృందానికి యాజమాన్యం కృతజ్ఞతలు తెలియచేసారు. రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను డైరెక్టర్లు మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి జగదీశ్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు మరియు Dean-G రామారావు, A.O-Y. వెంకట రమణ మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభివందనలు తెలియచేస్తూ, మున్ముందు మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆనందాన్ని వ్యక్తపరిచారు.
Admin
తెలుగు వెలుగు టీవీ