తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆదేశానుసారం లక్ష్మీదేవి పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మీదేవి పల్లి మండలం లో గల 31గ్రామ పంచాయతీలలో అద్వాన స్థితిలో చేరుకున్న పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, దోమల నివారణ, మరియు మురుగు కాలనీలో బ్లీచింగ్ బావులలో బ్లీచింగ్ అలాగే గ్రామాలలోని రోడ్డు పక్కన పెరిగిపోయిన చెత్తాచెదారాలు పిచ్చి మొక్కలు తొలగింపు లాంటి పనులను విస్మరించి గ్రామ ప్రజలను విష జ్వరాల బారిన పడడం జరుగుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల సిబ్బందికి తగు జీతం చెల్లించి గ్రామాలలో అన్ని కార్యక్రమాలపై దృష్టి సారించాలని లేకపోతే బి ఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తుందని తెలియజేస్తూ సుమారు పది రోజులలో ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే మండల ఆఫీసులో మరియు గ్రామ పంచాయతీ ఆఫీసులను బి ఆర్ఎస్ పార్టీ
Admin
తెలుగు వెలుగు టీవీ