Tuesday, 28 July 2026 12:42:06 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పేద కుటుంబానికి ఆపన్న హస్తం, ఆపదలో వున్న సోబ్బని వెంకన్నకు అండగా కాకర్ల గ్రామం.

Date : 09 November 2025 07:04 PM Views : 784

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన సోబ్బని సూర్యం కుమారుడు అనారోగ్యం కారణం చేత ఆస్పటల్ లో వున్న వెంకన్న కు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఆపన్న హస్తం అందిస్తున్న స్వగ్రామం కాకర్ల గ్రామస్తులు. చిన్నచిన్న గ్రామాలే కులమని, మతమని ఎవరి దారిన వారు పోతున్న ఈ రోజుల్లో ఎవరికైనా సమస్య వచ్చిందంటే కులం, మతం తారతమ్యం లేకుండా ఎవరికి తోచిన సహాయం వారు చేస్తుంటారు. మండలంలోని పెద్ద గ్రామాలలో రెండవది అయిన కాకర్ల గ్రామ ప్రజలను చూసిన చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు గ్రామ ఐక్యతను గూర్చి గొప్పగా చెప్పుకుంటారు. సోబ్బని వెంకన్న బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుకొని చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో ఒకసారి ఆపరేషన్ ద్వారా ప్రయోజనం పొందాడు. దీంతో మరోసారి ఆపరేషన్ చేయించాల్సి రావడంతో ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. గతంలో లక్షలు వెచ్చించి ఆపరేషన్ చేయించుకుని నిత్యం మందులతో జీవనం సాగిస్తున్న యువకుడు ఉన్నవన్నీ అమ్మేసుకుని చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం తన కుమారుడి వైద్యం కోసం లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొనడంతో విషయం తెలుసుకున్న సూర్యం కలత చెంది అందిన కాడికి అప్పులు చేసి లక్షల ఖర్చులు భరించ లేక లేబోదిబోమంటూ దయార్థపృదుల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం యువకుడి కి హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించారు. నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు ప్రాణాలు కాపాడేందుకు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పటివరకు 50 వేల రూపాయలు సహాయం చేయగా వెంకన్న తో పాటు చదువుకున్న తోటి విద్యార్థులు స్నేహితుడి కోసం 28 వేల రూపాయలు సహాయంగా ఇచ్చారు. తన కుమారుడి ఆస్పటల్ ఖర్చుల నిమిత్తం సహాయం చేసి న వారందరికీ సోబ్బుని సూర్యం కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా సహాయం చేయదలచిన వారు ఈ సెల్ నెంబర్ సంప్రదించవలసిందిగా కోరారు 8328351070

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :