Tuesday, 28 July 2026 10:42:12 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

“గిరిజన సంస్కృతి-సాంప్రదాయాలను పాటిస్తూ ! మన ఆచార వ్యవహారాలను కాపాడుదాము !!

Date : 07 July 2026 05:17 PM Views : 161

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీత్లా పండుగ శుభాకాంక్షలు లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయకుడు మాట్లాడుతూ... సీత్లా పండుగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, వచ్చే ఏడాది నుండి సెలవు దినంగా ప్రకటించాలి. సీతంపేట బంజారా సర్పంచ్ గూగులోతు జానకిరామ్ నాయక్. లావుడియా గోపి నాయక్. గ్రామ నాయకులు చందర్ నాయక్. భూక్య హథిరాం నాయక్. మాట్లాడుతూ గిరిజన లంబాడిలు తరతరాలుగా ఆనవాయితీగా జరుపుకునే తొలి పండుగ అయిన “సీత్లా పండుగ” నందు తండాలలో గడప గడప నుండి ప్రత్యేక నైవేద్యం తయారు చేసి 7 గురు అక్కా చెల్లెళ్ళు అయినటువంటి సీత్లా భవాని, మారమ్మ భవాని, తుల్జా భవాని, హింగ్లా భవాని, కేంఖాలి భవాని, మంత్రాలి భవాని, ద్వాలంగర్ భవాని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి మంగళవారం రోజుననే ఈ పండుగను చేసుకోవడం జరుగుతుంది. ఈ పండుగ ప్రధాన ఉద్దేశ్యం ఏమనగా, మా గిరిజన బంజారా లంబాడి జాతి వారికి మా తండాలలో వర్షాలు ఎక్కువగా కురిసి పంటలు బాగా సమృద్ధిగా పండాలని, పశువులు మరియు గ్రామ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాము. అందువలన మాకు అందరికీ మంచి జరుగుతుందని భావిస్తాము. ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, సెలవు దినంగా ప్రకటించాలి. ఈ పూజా కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు భూక్య ప్రతాప్ సింగ్. మాత్రు నాయక్. రమేష్ నాయక్. రవి నాయక్. NTR కృష్ణ. రాంప్రసాద్ నాయక్ . ప్రకాష్ నాయక్. కర్ణ నాయక్.భీమా నాయక్. రాములు నాయక్. రాంసింగ్ నాయక్.సాయి మణికంఠ.. సాయికుమార్.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :