Tuesday, 28 July 2026 12:40:13 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భారీ సంఖ్యలో హలో లంబాడీ చలో హైద్రాబాద్. సేవాలాల్ బంజారా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ శ్రీనివాస్ నాయక్

Date : 19 September 2025 07:25 PM Views : 411

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భారీ సంఖ్యలో హలో లంబాడీ చలో హైద్రాబాద్ కార్యక్రమానికి వెళ్లిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవాలాల్ బంజారా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం నుండి గుర్తింపు హైదరాబాద్ సంస్థానం పాలనలో లంబాడీలు సుగాలిలు ఇతర గిరిజన తెగలేన గోండ్ కోయ చెంచులతో పాటు గిరిజన జాబితాలో ఉన్నారు. దీనికి సంబంధించిన పక్క చరిత్రక ఆధారాలు ఉన్నాయి. లంబాడీల గిరిజన హోదా కొత్తగా వచ్చింది కాదు అది చరిత్రక వారసత్వం. చట్టబద్ధమైన పరిష్కారం లంబాడీలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి పార్లమెంట్ ద్వారా చట్టం చేసి 1977లో వారిని తిరిగి గిరిజన జాబితాలో చేర్చారు ఇది ఒక చట్టబద్ధమైన నిర్ణయం. ఈ హోదాను ప్రశ్నించడం భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ నిర్ణయనీ ప్రశ్నించడం అవుతుంది. నిజం పాలనలో హింస నిజాం పాలనలోనూ రాజాకార్ల చేతుల్లో బంజారాలో హింసకు గురయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానంలో గిరిజనులుగా గుర్తించబడిన తెలంగాణ లంబాడీలు 1952లో జరిగిన ప్రభుత్వం తప్పిదం వల్లే గిరిజనులు జాబితా నుంచి తొలగించబడ్డారు ఇది వారికి ఒక పెద్ద శాపంగా మారింది సుమారు 20 సంవత్సరాల పాటు వారు డినోటిఫైడ్ ట్రైబ్స్ ( *DNT ) మరియు వెనుకబడిన తరగతులు 'Bc' గిరిజన హక్కులకు దూరమయ్యారు. భారత గోర్ బంజారాలను దొంగలుగా చిత్రీకరించడం, గిరిజనులను కాదని చెప్పడం తెలంగాణలోని లంబాడీలు వలస వాదులని ఆరోపించడం. వారి జనాభా గాణాంకాలు అవాస్తవమని పేరొకనడం వేనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది ఈ విమర్శలు లంబాడీల చరిత్ర, సంస్కృతి జీవన విధానంపై సరైన అవగాహన లేకపోవడానికి స్పష్టంగా వస్తున్నాయి. నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం గిరిజనులుగా గుర్తించబడటానికి ఉన్న బోర్ బంజారాలకు ఉన్నాయి అయన తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ నాయకులు, మూడు రమేష్ నాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, గుగులోత్ కేశవ్ నాయక్, గుగులోత్ మని కంఠ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :