Tuesday, 28 July 2026 11:02:49 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడిని నియంత్రించాలి , ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా

Date : 28 June 2025 04:59 PM Views : 571

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం: పలు ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూళ్లను నియంత్రించాలని అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న వారిపై చర్యలు చేపట్టాలని, ఫహీమ్ డిమాండ్ చేసారు అనంతరం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలకు మంచి విద్య అందించాలని ఆలోచన ఉంటుందని దీన్నే అదునుగా చేసుకొని వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఒక నియంతలా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతి ఏటా విద్యార్థి సంఘాలు ఈ సమస్యలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నప్పటికీ వారి నిర్లక్ష్యం మూలాన హద్దు అదుపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు నియంతల వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పై ఆలోచన చేసి, ప్రతి ఏటా ఇష్టారాజ్యంగా పెంచుతున్న ప్రైవేటు పాఠశాలల ఫీజులపై నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% ఉచిత విద్యను పేద విద్యార్థులకు అందించాలని అదేవిధంగా బుక్ స్టాల్స్ లో సైతం 25 రూపాయలు ఖరీదు చేసే పాఠ్యపుస్తకాన్ని వందల్లో అమ్ముతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలు మరియు బుక్ స్టాల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అన్ని సంఘాలను ఏకం చేసుకుని ఉద్యమాన్ని నిర్మించక తప్పదని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు..ఈ కార్యక్రమంలోఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అజీత్, వంశీ, రానదీర్, వినయ్, సృజన్ తదితరుల పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :