Tuesday, 28 July 2026 06:51:53 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

10 వ వార్డులో సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కొరకే గల్లి గల్లి కి బ్లీచింగ్ పౌడర్ 10 వ వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ

Date : 21 September 2024 05:57 PM Views : 471

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వర్షాకాలంలో ప్రజలకు వచ్చే సీజనల్ వ్యాధుల భారీ న పడకుండా ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని పదో వార్డులోని అన్ని గల్లీలలో సైడ్ డ్రైనేజీలపై బ్లీచింగ్ పౌడర్ చెల్లించడం జరిగిందని, అది నా బాధ్యత అని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అన్నారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధు లైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాల తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దాని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో మున్సిపల్ అధికారులు స్పందించి బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయడం జరిగింది ఆమె తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధి నుండి రక్షణ పొందవచని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంగం సభ్యులు మార్తమ్మ ,వెంకటలక్ష్మి, రాజేశ్వరి ,శానిటేషన్ సిబ్బంది శాంత, స్వరూప, సందీప్ ,డ్రైవర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :